Postal Department: హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం పోస్టల్ శాఖ రూ. 20 వేల జరిమానా విధించారు. తన పార్శిల్ తారుమారు అయ్యిందని, కొన్ని వస్తువులు కనిపించకుండా పోయాయంటూ కస్టమర్ ఫిర్యాదు మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆ కస్టమర్కు రూ.20,000 పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్ను ఆదేశించింది.