ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే జై శ్రీరామ్.. అయోధ్య లో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.. ఈరోజు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.. ఇప్పటికి అయోధ్య రాముడి ముద్రతో ఎన్నో వస్తువులు మార్కెట్ లోకి వచ్చాయి.. ఇప్పుడు కొత్త ద్విచక్ర వాహనదారుల కోసం జై శ్రీరామ్ హెల్మ�
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో జీ2 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్�
స్మార్ట్ వాచ్ లకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగి పోయింది.. ఇక స్మార్ట్ వాచ్ కంపెనీలు కూడా అదిరిపోయేలా ఫీచర్స్ ను అందిస్తున్నాయి.. అందులో నాయిస్ ముందుంది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. నాయిస్�
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది..ఒక్కో ఫోన్ కు ఫీచర్లను బట్టి ధర కూడా వేరేగా ఉంటుంది.. మూడి�
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దా
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది . రియల్మీ 12 ప్రో సిరీస్లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్ మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఈ రెండు ఫోన్లను రియల్మీ ఈ నెలలలో భారత మార్
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకొనే విధంగా సరికొత్త లుక్ తో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి వదులుతుంది.. తాజాగా మోటో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. మోటో జీ స్టైలస్ 2024 పేరుతో కొత్త ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ �
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజా
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్