బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఇదిగో మీకోసం అదిరిపోయే బిజినెస్ బిజినెస్ ఐడియా.. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన లక్షల్లో సంపాదించొచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మంచి బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకునే వాళ్ళు ఈ ఐడియా ని అనుసరించొచ్చు.. మన చేతుల్లో పని.. లాభాలను కూడా బాగానే పొందవచ్చు.. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి తిరుగులేదు.…
ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే.. ఇక బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలియకపోగా మనం వెంటనే మరణిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో అకాలంగా మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. 20 సంవత్సరాల మొదలు…
Trans fat: రుచి కోసం… పాస్కో టైంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫారిన్ ఫుడ్స్ కొంటాం. వాటిని తయారుచేసే సమయంలో సరైన వంటనూనె వాడకపోవడం వల్ల కొంప పాడైపోతుంది. ముఖ్యంగా ‘ట్రాన్స్ ఫ్యాట్’ ఏటా లక్షల మందిని చంపుతోంది. పారిశ్రామికంగా తయారైన ‘వనస్పతి’ అనే ఈ నూనె/కొవ్వు కారణంగా మన దేశంలో ప్రతి నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇతర పరిశోధనా సంస్థలు నిర్ణయించాయి. ఈ వివరాలను కేంద్ర…
నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు.…
ఈ మధ్య కాలంలోయువత యాంత్రిక జీవనానికి బాగా అలవాటైపోయారు. ఊరుకుల పరుగుల జీవితం కావడంతో ఎవ్వరూ కూడా ఇంటి పట్టున్న ఉండి ఇంట్లో వండుకుని తినేంత సమయం లేదు. దీంతో చాలా మంది ఫాస్ట్ పుడ్కు బానిసలు అవుతున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిలో 30 వయస్సు దాటకుండానే గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రోజు ఫాస్ట్ పుడ్ తినే వారిలో మెటబాలిక్ డిజాస్టర్స్ వస్తాయి. కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హైపర్టెన్షన్,…
ఫాస్ట్ఫుడ్కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్లు చేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఈ ఫాస్ట్ఫుడ్లో వెరైటీలు కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి వాటికి ఎప్పుడూ గిరాకీ అధికంగానే ఉంటుంది. బర్గర్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ గోల్డెన్ బర్గర్. పేరుకు తగినట్టుగానే దీన్ని బంగారంతో తయారు చేశారు. ఈ బర్గర్ తయారీలో ఖరీదైన కేవియన్, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్, పందిమాంసం, ఆరుదైన తెల్లని…