నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ప్రాణాలు బలిగొన్నాయి. మాతృమూర్తి కళ్ల ముందే ముక్కుపచ్చలారని పసిబిడ్డ ప్రాణాలు పోయాయి. ఈ ఘోర విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం గన్యా తండాకు చెందిన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరి సరదాగా కాలువలోకి దిగడంతో అందులోనే జారిపోయారు. అయితే గల్లంతైన యువకుల కోసం అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే లక్ష్మి కాలువకు నీటి విడుదల అవుతుండగా.. యువకులను గుర్తించడం కోసం…
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro Station) ప్రమాదం జరిగింది. ప్రహారీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దుబాయ్ లోని ఓ సాప్టర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తనకూతురు పుట్టినరోజు సందర్బంగా నగరానికి వచ్చాడు. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేద్దామని అనుకున్నాడు. కానీ.. విధి వక్రిస్తుందని ఆలోచించలేకపోయాడు. ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నాగ సందీప్(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్లోని విశ్వం ఎలైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నాగ సందీప్ దుబయ్లోని ఓ సాఫ్ట్వేర్…