నేటి డిజిటల్ యుగంలో, పిల్లల స్క్రీన్ సమయం నిరంతరం పెరుగుతోంది. ఆన్లైన్ క్లాసులు, వీడియో గేమ్లు, కార్టూన్లు, మొబైల్ యాప్ల కారణంగా, పిల్లలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్ లేదా టీవీ ముందు గంటల తరబడి గడుపుతున్నారు. అధిక స్క్రీన్ సమయం పిల్లల కళ్ళపై ప్రభావం చూపుతుంది. ఈ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్ళకు హాని చేస్తుంది. కళ్ళు పొడిబారడం, దృష్టి మసకబారడం, నిద్రలేమి సమస్యలు కలిగిస్తుంది. ఈ సమస్యల నుంచి పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కంటి సమస్యలతో బాధపడుతున్నారు.. కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపును పెంచడంతో పాటు కంటి సమస్యలను తగ్గించడం కోసం ఒక మిశ్రమం బాగా పనిచేస్తుంది. కంటి చూపును పెంచే మందులు మన వంట గదిలోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పూర్వ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్లే కంటి చూపు బాగుందట.. ఇప్పుడు ఆ…