Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్
షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్నట్లు పేర్కొన్న వడోదరలోని ఒక బోగస్ కంపెనీని గుజరాత్ పోలీసులు ఛేదించి 17 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ కేర్’ అనే మోసపూరిత సంస్థను ఏర్పాటు చేసి, బాధితులను ప్రలోభపెట్టడానికి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, లక్షలాది ర