CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద�
ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఈరోజు మార్చి 7న ప్రారంభమైంది. ఈ సేల్ చివరి మార్చి 13 వరకు కొనసాగనున్నది. అంటే ఈ సేల్ 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. స్మార�
Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) మరోసారి భారీ డిస్కౌంట్లతో “బిగ్ సేవింగ్ డేస్” (Big Saving Days) సేల్కు సిద్ధమైంది. ఈ సేల్ మార్చి 7, 2025న ప్రారంభమై, మార్చి 13, 2025న ముగియనుంది. ఈ సేల్లో వినియోగదారులకు పెద్ద ఎత్తున తగ్గింపు ధరల్లో ఉత్పత్తులను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. ఈ సేల్లో �
Railway Jobs : ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత ఏడాది జనవరిలో వివిధ రైల్వే జోన్లలో లోకోమోటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి RRB ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో 5,696 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్ల పోస్�
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డు�
ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు 31.3 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్స్, వస్తువులు మొదలైన వాటిపై జీఎస్టీని తగ్గిం
TATA Group : టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక �