Fan Speed Increase : ఎండాకాలం వచ్చేసింది. వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైగా ఫ్యాన్ చూస్తే స్పీడ్ తక్కువగా ఉండి గాలి తగలడం లేదు.. ఎలక్ట్రీషియన్ ఎన్ని సార్లు పిలిచినా రావడం లేదా.. ఇక ఈ బాధలకు చెక్ పెట్టేయండి.
Current Bills: కరెంటు బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన ఉద్యోగిపై దాడి చేయడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిక్ నగరంలో, ప్రస్తుతం మహావిత్రన్ ద్వారా విద్యుత్ బకాయిల రికవరీ ప్రచారం జరుగుతోంది.
Current Bill : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి మే 31 వరకు నాలుగు నెలల పాటు విద్యుత్ ధరలు పెరగనున్నాయి. ఇంధన సర్ఛార్జ్గా యూనిట్కు తొమ్మిది పైసలు అదనంగా వసూలు చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్ కెఎస్ఇబికి అనుమతి ఇచ్చింది.
విద్యుత్ చట్టసవరణ బిల్లు 2022ను లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్... ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష పార్టీలు.. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళన చేశారు.. విపక్షాల ఆందోళనతో బిల్లును స్టాండింగ్ కమిటీ పర
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నివాసముంటున్న ప్రియాంక గుప్తా తన ఇంటి కరెంట్ బిల్లును చూసి షాక్కు గురైంది. ఆ బిల్లును చూస్తే ఆమే కాదు.. చూసిన వారెవరైనా షాక్ అవ్వాల్సిందే. రూ. 3,419 కోట్ల విద్యుత్ బిల్లును చూసి ఆమె మామ అయితే ఏకంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి డొమెస్టిక్ పైన 40 నుంచి 50 పైసలు ప్రతీ యూనిట్ కు, అలాగే కమర్షియల్ యూనిట్ కు ప్రతీ యూనిట్ వినియోగంపై రూపాయి నుంచి 1.50 పైసల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వ
Telangana State ERC Green Signal to Electricity Bill Hike. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెనుభారం మోపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీ�
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస�