Current Bill : విద్యుత్ వినియోగదారులకు షాక్.. నాలుగు నెలలపాటు చార్జీల భారం
Current Bill : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి మే 31 వరకు నాలుగు నెలల పాటు విద్యుత్ ధరలు పెరగనున్నాయి. ఇంధన సర్ఛార్జ్గా యూనిట్కు తొమ్మిది పైసలు అదనంగా వసూలు చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్ కెఎస్ఇబికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులపై విధించే అదనపు ఖర్చును (ఇంధన సర్ఛార్జ్ అంటారు)… 2022 ఏప్రిల్ నుంచి జూన్ వరకు విద్యుత్ కొనుగోలుకు అయిన ఖర్చు రూ.87 కోట్లు ఈ విధంగా వసూలు చేయాలని కేఎస్ఈబీ డిమాండ్ చేసింది.
Read Also: Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే
Also Read
గత రెండేళ్లుగా సర్చార్జి దరఖాస్తులపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది జూన్లో సాధారణంగా యూనిట్కు 25 పైసలు పెంచారు. అక్టోబర్ నుండి డిసెంబర్ 2021 వరకు 18.10 కోట్లు, 2022 జనవరి నుండి మార్చి వరకు 16.05 కోట్లు… వసూలు చేసుకునేందుకు మునుపటి కాలాల్లో ఇంధన సర్చార్జి విధించాలని బోర్డు చేసిన దరఖాస్తులను కమిషన్ తిరస్కరించింది.
Read Also: Kalvakuntla Himanshu : చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తా
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో