PM Modi : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వడానికి ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS 2024) ప్రకటించింది.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.
Tesla V/s Winfast: భారత గడ్డపై రెండు విదేశీ కంపెనీల మధ్య యుద్ధం కనిపిస్తుంది. అది అలాంటి ఇలాంటి యుద్ధం కాదు. రెండు కంపెనీల అతిపెద్ద లక్ష్యం భారత మార్కెట్. అది ఆషామాషీ కంపెనీ కాదు.
Life Tax On EV’s: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుంది. భారత్ లో కూడా వీటి వినియోగం ఘణనీయంగా పుంజుకుంటుంది. చాలా మంది పెట్రోల్, డీజీల్ తో నడిచే ఇంధన వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని పోత్సహించడానికి మొదట్లో రకరకాల బెనిఫిట్స్ ను అందించాయి. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో అవగాహన పెరిగి వీటి వినియోగం పెరగడంతో ప్రభుత్వాలు వీటిపై అందిస్తున్న ఒక్కో బెనిఫెట్…
ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరిస్తున్నారు, కానీ ఇతర వాహనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ విక్రయాలను కలిగి ఉంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్న చాలా మంది వ్యక్తులు మొదటిసారిగా కొనుగోలు చేస్తున్నారు, కాబట్టి ఈవీ కొనుగోలు చేసేటప్పుడు ఏమి తనిఖీ చేయాలో వారికి తెలియదు.
కొన్ని ఇంపార్టెంట్ పనులకు గడువు తేదీలు కూడా జూన్లోనే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది! పాన్ ఆధార్ లింకింగ్, ఈపీఎఫ్ అధిక పింఛను, ఉచిత ఆధార్ అప్డేట్కు సంబంధించిన పలు గడువు తేదీలు జూన్లోనే ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. హీరో రవితేజ రూ. 34.49 లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.9 లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.
మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర CII వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.