ఒమేగా సీకి మొబిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతిని భారతదేశంలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవర్ లేకుండా స్వయంగా నడిచే త్రీ-వీలర్. ఈ వెహికల్ ఇప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. బుకింగ్లు ఓపెన్ అయ్యాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతి, ప్యాసింజర్, కార్గో అనే రెండు వేరియంట్లలో విడుదలైంది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4.00 లక్షలు, కార్గో వేరియంట్ ధర రూ. 4.15 లక్షలు. కార్గో వేరియంట్…
వోల్వో EX30 భారత మార్కెట్లో విడుదలైంది. ఇది స్టైలిష్, శక్తివంతమైనది మాత్రమే కాదు, వోల్వోకు చెందిన అత్యంత మన్నికైన ఎలక్ట్రిక్ కారు కూడా. EX30 భారతదేశంలో రూ. 41 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కంపెనీ దానిపై ప్రత్యేక ఆఫర్ను అందిస్తోంది, దీని కింద అక్టోబర్ 19, 2025 ముందు దీనిని ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు రూ. 39.99 లక్షల ధరకు పొందుతారు. EX30 డెలివరీలు నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి. ఇది ఐదు…
మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గోను భారత్ లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఇది 170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. సూపర్ కార్గో అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇది 13.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 11 kW పీక్ పవర్, 70 Nm టార్క్ను ఉత్పత్తి…
దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి నెలా భారీ పొదుపును అందిస్తున్నాయి. దీంతో.. జనాలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.