Home
Electric Scooter India
Electric Scooter India News
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
పెట్రోల్ ధరల పెరుగుదలతో అంతా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్ లో హీరో, టీవీఎస్, ఓలా కంపెనీలకు చెందిన స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. EV మార్కెట్లోని అనేక కంపెనీలు 60,000 రూపాయల లోపే సులభంగా దొరికే స్కూటర్లను అందిస్తున్నాయి. ఈ స్కూటర్లు మంచి వేగాన్ని కలిగి ఉంటాయి, అందువల్ల నగర ట్రాఫిక్లో కూడా వీటిని నడపడం సౌకర్యవంతంగా ఉంటుంది. విడా విఎక్స్2 గో హీరో విడా బ్రాండ్ స్కూటర్లు ప్రజాదరణ పొందుతున్నాయి. BaaS ప్లాన్… -
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
భారతదేశంలో టీవీఎస్ తర్వాత బజాజ్ రెండవ అతిపెద్ద స్కూటర్ విక్రయదారుగా అవతరించింది. మార్చి నెలలో ఈ కంపెనీ 46,272 యూనిట్లను విక్రయించింది. ఇది గత నెలతో పోలిస్తే 83%, గతేడాదితో పోలిస్తే 31% అధికం. చేతక్ సిరీస్లో మొత్తం ఐదు మోడళ్లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.89,500 నుండి రూ.1,44,000 వరకు ఉంటాయి (నగరం, ఆఫర్లను బట్టి తేడా ఉండవచ్చు). బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ – C2501. 1.… -
EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఈవీ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తు్న్నారు. టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్ మూడూ భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. రేంజ్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ నెట్వర్క్, ఫీచర్స్ లేదా బడ్జెట్ పరంగా వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. రోజువారీ ప్రయాణానికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి పూర్తి వివరాలు మీకోసం.. టీవీఎస్ ఐక్యూబ్ TVS iQube దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్… -
169 కి.మీ రేంజ్, 6.7kW పీక్ పవర్తో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన Yamaha EC-063
Yamaha EC-06: భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. -
Vinfast: మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న వియత్నాం కంపెనీ.. భారతీయుల కోసమే స్పెషల్ గా
ఇటీవలే భారతదేశంలో తన మొదటి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ విన్ఫాస్ట్ కంపెనీ భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశానికి తీసుకురాబోతోంది. 2026 ద్వితీయార్థంలో (H2 2026) భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూటర్లు భారతదేశం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. Also Read:Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన… -
Simple One Gen 2: సింపుల్ వన్ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ ఈవీలతో పోటీ
ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. బైకులు, స్కూటర్లు, కార్లు హైటెక్ ఫీచర్లతో వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా భారతీయ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్తో పోలిస్తే కంపెనీ స్కూటర్లో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. అంతేకాకుండా సింపుల్ వన్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400… -
Ather Rizta Milestone: ఏథర్ అరుదైన మైలురాయి.. బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ‘రిజ్తా’!
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.… -
TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!
TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ను తాజాగా 2025 వర్షన్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్ను రూ. 1.05 లక్షల (ఎక్స్షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్ల మధ్య ఈ 3.1 kWh… -
TVS iQube S, ST 2025: ప్రీమియం ఈవీ స్కూటర్లు TVS iQube S, ST 2025 మోడళ్లను విడుదల చేసిన టీవీఎస్.!
TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్…
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!