Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.…
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి, సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. Also Read…
Gopichand Malineni : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్కు రెడీ అయ్యింది. వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కన్నడ నటుడు 'దునియా' విజయ్ 'వీరసింహారెడ్డి' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలో నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన దేవుడు లాంటి మనిషి అని కొనియాడాడు విజయ్!
NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే,…
NBK107 మేకర్స్ శరవేగంగా కానిస్తున్న పనులు చూసి.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని జూన్ 10వ తేదీన ఏదైనా క్రేజీ అప్డేట్ రావొచ్చని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. లేటెస్ట్గా యూనిట్ సభ్యులు ఇచ్చిన అప్డేట్ని బట్టి చూస్తే.. జూన్ 10న లేదా అంతకుముందు రోజే NBK107 టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ‘సింహం వేటకు సిద్ధం.. #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్’ అనే క్యాప్షన్తో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో..…
ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం సెట్స్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ బాలయ్యతో జత కట్టబోతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…