Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Fridge Water : వేసవి కాలం కొనసాగుతోంది. సూర్యుడు తొమ్మిదింటికే సుర్రుమంటున్నాడు. ఈ సమయంలో చాలా మంది హీట్ స్ట్రోక్ను నివారించడానికి ఫ్రిజ్లోని చల్లని నీటిని తాగుతారు.
Fowler’s Syndrome : ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని చెబుతుంటారు. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
Drinking Water : నీరు ప్రాణాధారం. మన శరీరం ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉంటే, తలనొప్పి, శరీర నొప్పులు, బలహీనత, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి.
Copper Vessel: ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారంతో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. వ్యయామం చేయాలి.. ఈ భూమి మీద జీవాన్ని నిలబెట్టడానికి నీరు అత్యంత ముఖ్యమైన అంశం. మానవ శరీరంలో 70 శాతం నీటితో నిర్మితమైంది. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు.. కానీ, పురాతన కాలంలో మన పూర్వీకులు మరియు అమ్మమ్మలు కూడా రాగితో చేసిన పాత్రలలో నీటిని నిల్వ చేసే పద్ధతిని అనుసరించారు. వారి లక్ష్యం బహుశా త్రాగునీటిని రక్షించడమే. కానీ, దీనికి వెనుక…
ఒక వ్యక్తి ఆరోగ్యంగా, హైడ్రేటెడ్గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు త్రాగాలని వైద్యులు, నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తూనే ఉంటారు. అయితే ఓ అధ్యయనం ప్రకారం రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు చాలా ఎక్కువ కావచ్చని అంటున్నారు.
మిషన్ భగీరథకు అవార్డుతో అయినా కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. రెండు రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దవచేశారు.
Diarrhea in kolakaluru: డయేరియా కారణంగా గతంలో ఏపీ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కొలకలూరు గ్రామంలో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్ధాలతో కూడిన నీటిని ఇంటింటికి సప్లై చేస్తున్న పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారుతోంది. డయేరియా రావడంతో వందల సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హడావిడి అప్పుడే మర్చిపోయారు. కొలకలూరు గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించే పరిస్థితులు మాత్రం నెలకొనడం లేదు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో మళ్లీ డయేరియా…
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నిసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు, ఇబ్బందులతో సహాజీవనం చేస్తున్నారు పేషంట్లు, వారి అటెండర్లు. సాధారణ సమస్యలకు తోడు… ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు గుక్కెడు తాగునీరు దొరకని పరిస్దితి నెలకొంది. అరగంట పైగా క్యూ లైన్లో నిలబడితే ఒక్క బాటిల్ వాటర్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీరు దొరకడం…