Traffic restrictions:ఈరోజు, రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రాక దృష్ట్యా శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
New Parliament: కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం మొత్తం కరోనా వంటి భయంకరమైన మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
Draupadi Murmu : ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బరిపడాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం చినజీయర్ స్వామి స్పందించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది జులై
శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు.