అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహి
రొమాంటిక్ మూవీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధూకి హీరోయిన్ పుట్టుమచ్చల గురించిన ప్రశ్నను సంధించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సిద్ధు ఇప్పటి వరకూ ఎలాంటి �
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్ఫామ్లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు “డీజే టిల్లు” అనే రొమాంటిక్ ఎంటటైనర్ తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న�