Disha Patani : దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ.. ఆమె అందాల ప్రభావం మాత్రం ఆమె ఫ్యాన్స్ మీద బాగానే ఉంది. ఎప్పటికప్పుడు అందాలను ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్ప�
బాలీవుడ్ భామ దిశా పటాని సుపరిచితమే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సోదరి ఖుష్బూ పటాని అంతగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇప్పుడు ఖుష్బూ పటాని చేసిన పనికి దేశం మొత్తం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నారు
Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం సోషల్ మీడియాను తగలబెట్టేసేలా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో లోఫర్ సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకం�
టాలీవుడ్ ఫస్ట్ మూవీ లోఫర్ నుండే అందాలు ఆరబోస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటానీ. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ లో లాక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యింది. ధోనీ, భాఘీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చ�
Disha Patani : బాలీవుడ్ భామ దిశాపటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను ఊపేసేలా ఆమె అందాలతో ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక్కడ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో చేసింది. దాని తర్వాత తిరిగి బా�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో రజత్ పాటిదార్ ఆర్సిబి జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, అజింక్య రహానే కెకెఆర్ జట్ట
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ప్రారంభ వేడుక జరుగుతోంది. 18వ సీజన్కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవర
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవ�
బాలీవుడ్ భామా దిశా పఠాని ఒకవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అటు సినిమాలతోనే కాకుండా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది దిశా పఠాని