ఏప్రిల్ 1, 2026 (ఈరోజు) నుంచి భారత్ లో డిజిటల్ పేమెంట్లు (UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు) చేసేటప్పుడు OTP మాత్రమే సరిపోదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త ఆథెంటికేషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై Two-Factor Authentication (2FA) తప్పనిసరి. OTP ఒక భాగం మాత్రమే. దానితో పాటు మరో స్వతంత్ర ఆథెంటికేషన్ (PIN, బయోమెట్రిక్, పాస్వర్డ్ లేదా టోకెన్) తప్పనిసరి. Also Read:UK: ట్రంప్కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో…
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా…