రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డ�
భారతదేశంలో తీవ్రమైన చలి కారణంగా ఇంధనానికి డిమాండ్ తగ్గింది. దీంతో డిసెంబర్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ప్రారంభ విక్రయాల డేటా నుండి ఈ సమాచారం అందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2023 డిసెంబర్లో 1.4 శాతం తగ్గి 27.2 లక్షల టన్నులకు చేరుకోగా, డీజిల్ డిమాండ్ 7.8 �
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
కొన్ని కొన్ని సార్లు కార్ల విషయంలో జరిగే అతి పెద్ద తప్పు పెట్రోల్ బదులు డిజీల్ కొట్టించడం, డిజీల్ బదులు పెట్రోల్ నింపడం. మనం తొందరలో ఉన్న లేదా ఆయిల్ బంక్ లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మ�
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.4,250 నుంచి రూ.7,100కు పెరిగినట్లు ప్రభుత్వం ఈ విషయంపై నోటిఫికేషన్ను విడుదల చే�
Indian Railways: భారతీయ రైల్వేలు దాని మొత్తం నెట్వర్క్ పిట్ లైన్లను విద్యుదీకరించడం ద్వారా ప్రతిరోజూ సుమారు 200,000 లీటర్ల డీజిల్ ను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Windfall Tax: ఆర్థిక మంత్రిత్వ శాఖ చమురు కంపెనీలకు షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.1,600 నుంచి రూ.4,250కి కేంద్ర ప్రభుత్వం పెంచింది.
హిమాచల్ ప్రదేశ్ లో డీజిల్పై లీటర్కు రూ.3 చొప్పున ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం వ్యాట్ను పెంచింది. డీజిల్పై మొత్తం వ్యాట్ రికవరీ లీటరుకు రూ.10.40కి పెరిగింది.