Home
Diabetes
Diabetes News
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
Healthy Diet: మూత్రపిండాల వ్యాధికి మధుమేహం ఒక ప్రధానమైన కారణం. రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘకాలం పాటు అదుపులో లేనప్పుడు, అవి వ్యర్థాలను వడపోసే కిడ్నీలలోని చిన్న చిన్న రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కిడ్నీ వైఫల్య కేసులలో దాదాపు 44 శాతం మధుమేహం వల్లే జరుగుతున్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, మనం పాటించే ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర… -
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
మధుమేహ (డయాబెటిస్) చికిత్సలో కీలకమైన ముందడుగుగా ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ ను భారత్లో విడుదల చేశారు. డెన్మార్క్కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్ (Novo Nordisk) Awiqli (ఇన్సులిన్ ఐకోడెక్ – Insulin Icodec) పేరుతో ఈ కొత్త ఇన్సులిన్ను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చికిత్సతో రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, సంవత్సరానికి 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52… -
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
Diabetes: జీవనశైలి వ్యాధిగా మధుమేహం(షుగర్) వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. మరోవైపు, భారత్ ‘‘డయాబెటిక్ క్యాపిటల్’’గా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్కు అలవాటు పడటం ఈ పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. షుగర్ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, మన జీవనశైలి మార్పుతో షుగర్ లేకుండా జీవించవచ్చు. శారీరక శ్రమ, ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ను తక్కువగా తింటే షుగర్ లేకుండానే జీవితం గడపొచ్చు. అయితే,… -
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
Diabetes: కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయుల్లో ‘‘మెటాబాలిజం’’ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు పెరగడం సమస్యను పెంచుతున్నాయి. ఊబకాయం, మధుమేహం(డయాబెటిస్) వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) నివేదిక వెల్లడించింది. 2023-24 కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా సుమారు 6.79 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. మణిపూర్… -
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
Health Tips : ప్రస్తుతం మార్కెట్లో ఊదా రంగులో ఉండే నేరేడు పండ్లు (జామూన్) చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ పండు ఆరోగ్యానికి చేయడమే కాకుండా, దీని గింజలు మధుమేహ (డయాబెటిస్) వ్యాధిగ్రస్తులకు ఒక సంజీవనిలా పనిచేస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను సహజ సిద్ధంగా నియంత్రించడానికి ఆయుర్వేదం కొన్ని అద్భుతమైన మూలికలను గుర్తించింది. వాటిలో నేరేడు గింజలు, మెంతులు , గుర్మార్ (పొడపత్రి) ముఖ్యమైనవి. ఈ మూడు పదార్థాల పొడి… -
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Health Risks of Using Refrigerated Dough for Rotis Explained : నేటి యాంత్రిక జీవనంలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలామంది పిండిని ఒకేసారి కలిపి ఫ్రిజ్లో నిల్వ ఉంచుతున్నారు. ఉదయం కలిపిన పిండిని సాయంత్రం లేదా ముందు రోజు రాత్రి మిగిలిన పిండిని మరుసటి రోజు వాడటం చాలా ఇళ్లలో పరిపాటిగా మారింది. అయితే, ఇలా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పిండిని వాడటం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పిండిని నిల్వ… -
Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?
Rice vs Chapati: చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే ప్రధాన సందేహం.. రాత్రి సమయంలో అన్నం తినాలా లేక చపాతీలు తినాలా అని. ఈ రెండిటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి అన్నం లేదా చపాతీల మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వీటిని తింటే మేలో ఇక్కడ చూసేద్దాం.. IPL 2026: ఐపీఎల్ మ్యాచ్లపై సెలక్టర్ల ఫోకస్.. ఇక్కడ ఆడితేనే వరల్డ్ కప్ 2027 తుది జట్టులో చోటు..!… -
Health Tips: ఈ చర్మ లక్షణాలను విస్మరించవద్దు, అవి మధుమేహానికి సంకేతం కావచ్చు
ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని భావించేవారు, కానీ నేడు మారుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్ల వల్ల యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్రాథమికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి సంబంధించిన వ్యాధి అయినప్పటికీ, దాని ప్రభావం శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతుంది. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు… -
Diseases: భారత్ లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవే..!
దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన… -
Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..