నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.. మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.. మరి చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే చేసుకొనేవాళ్లు ఏప్రిల్ 4 లోపు అప్లై చేసుకోవాలి..…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి సింగరేణిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..327 పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ కేడర్: మేనేజ్మెంట్ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్-42,…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చేసుకొనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 9144 పోస్టుల వివరాలు.. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 RRB రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ…
శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. కంపెనీ నుంచి వస్తున్న ప్రతి ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా వచ్చిన మరో ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్పై పని చేయనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్……
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పలు శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 55 వేల పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు 81వేల వరకు జీతం పొందవచ్చు. ప్రస్తుతం భారత్ అంతట పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రతి ఏటా భర్తీ చేస్తున్నారు.. ఈ పోస్టుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్…
నిరుద్యోగులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 78 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా..వీటిలో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49,జూనియర్ లెక్చరర్ పోస్టులు 29 ఉన్నాయి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అర్హత,ఆసక్తి గల…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య..44 అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ పాసై ఉండాలి.. ఈ పోస్టుల పై అనుభవం ఉంటే మంచిదని చెబుతున్నారు.. జీతం : పోస్టులకు…
దేశంలోనే అతి పెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ముఖ్యంగా మహిళల కోసం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్ఐసీ ఒక సూపర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అదే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ . ఇందులో నెలకు కొంత…
కరోనా తర్వాత చాలా మంది పొదుపును మొదలు పెట్టారు.. ఎప్పుడు ఎలా ఉంటుందో అని సేవింగ్ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోస్టాఫీస్లో ఎక్కువ స్కీమ్ ఉన్నాయి.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు… అలాంటి స్కీమ్ లలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు మీ సొంతం.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుస్తుంది.. ఒక్కసారి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు..సింగిల్ ఎకౌంటు ద్వారా…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్,అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం…