దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక…
Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియా గ్రేటర్ కైలాష్లో విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ గత 2 నుంచి 3 ఏళ్లుగా తన ఫ్లాట్లో దాదాపు 14 వీధి కుక్కలను బందీలుగా ఉంచింది. సరైన ఆహారం అందకపోవడంతో కుక్కల పరిస్థితి కూడా దిగజారింది.