Delhi High Court: భర్త తప్పు లేకుండా పదేపదే భార్య తన అత్తగారి ఇంటి నుంచి వెళ్లిపోవడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరస్పర మద్దతు, ఒకరిపై ఒకరికి విధేయతతో వివాహం వికసిస్తుందని, దూరం మరియు పరిత్యాగం ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంజ్ పేర్కొంది. భార్య క్రూరత్వం, విడిచిపెట్టిన కారణంగా భార్యభర్తలకు విడాకులు మంజూరు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
CM Kejriwal : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఇప్పుడు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొందిన తరువాత తీహార్ జైలుకు పంపబడ్డారు.
Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్, టెలివిజన్ షో ‘‘మాస్టర్ చెఫ్’’ న్యాయనిర్ణేతగా ఉన్న కునాల్ కపూర్కి భార్య నుంచి ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
Congress : కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నుంచి గురువారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ సమస్యలను మరింత పెంచింది. కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ.1700 కోట్ల నోటీసు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం దీనిపై న్యాయస్థానం విచారించనుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ని ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉంటే తన అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
Congress: ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్ని కొట్టేస్తున్నట్లు తెలిపారు.