ఢిల్లీలోని కరోల్ బాగ్లోని విశాల్ మెగా మార్ట్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:47 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని, మంటలను అదుపు చేయడానికి 13 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భర్త, పిల్లలతో బైక్పై వెళ్తున్న మహిళపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఛాతీలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీ నగర్ ఫర్నిచర్ మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పిసిఆర్ కాల్ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి పంపబడ్డాయి.