kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత 'గురువుగారూ...' అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి.
“మీ పేరు?” “బొబ్బిలిపులి” “అసలు పేరు?” “బొబ్బిలిపులి” – కోర్టు హాల్ లో శ్రీదేవి ప్రశ్న, యన్టీఆర్ సమాధానం… ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో, ఆమె ఏమి అడుగుతోందో, ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండా ‘బొబ్బిలిపులి’ ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కు కేకలు మారుమోగి పోయేవి. అసలు యన్టీఆర్ కోర్టులోకి ఎ
నాలుగేళ్ళ ప్రాయం నుంచీ కెమెరా ముందు అదరక బెదరక నటించిన శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ఏది అంటే? తెలుగులోనా, తమిళంలోనా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ దాదాపు ఒకే సమయంలో నాయికగా కనిపించారు శ్రీదేవి. తొలుత ‘అనురాగాలు’లో జ్యోతి అనే అంధురాలి పాత్రలో నాయికగా నటించింద�
(మార్చి 7న ‘ఒసేయ్ … రాములమ్మా!’ 25 ఏళ్ళు)అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయని కొన్ని చిత్రాలు నిరూపించాయి. సదరు చిత్రాలతోనే అదరహో అనిపించిన విజయశాంతి ‘లేడీ సూపర్ స్టార్’గా సంచలన విజయం సాధించిన చిత్రాలలో ‘ఒసేయ్ రాములమ్మా!’ ఓ అద్భుతం.
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలు అలాంటివి.. అయితే ఆయన సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయన కొడుకులే తుడిచేయడం కడు బాధాకరం. దాసరి కొడుకులు.. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాసరి చిన్న కొడుకు నిత్యం ఏద�
హైదరాబాద్: స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని… ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో గుం�
(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్