ముంబైలో మరోసారి సైబర్ మోసం సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ పేరును దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక మహిళా న్యాయవాదిని రూ.5 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్లి ప్రాంతానికి చెందిన షబ్నం మొహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే న్యాయవాది ఈ మోసానికి గురయ్యారు. జూన్ 2025లో ఇంటర్నెట్లో నేహా కక్కర్ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ వచ్చిన వీడియోలు,…
ఈ మధ్య చాలామంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువుకు మరొక వస్తువు రావడంతో కస్టమర్స్ కంగుతింటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే బెంగుళూరు ఇలాంటి తరహా ఆన్ మోసం ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: IIron-Rich…
Fake notes: ఇప్పటి వరకు సోషల్ మీడియాను టైం పాస్ వాడినోళ్లను మనం చూసి ఉంటాం.. కానీ వీళ్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి నకిలీ నోట్ల దందాకు వాడేస్తున్నారు. అరేయ్ ఎవర్రా మీరంతా అనే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. అక్కడి స్థానిక పోలీసులు నిందితులను గుర్తించి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.59 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు…