Online Fruad: ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..
- రోజు రోజుకు పెరిగిపోతున్న ఆన్ లైన్ మోసాలు
- అమెజాన్ లో 1.87 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఉద్యోగి
- స్మార్ట్ ఫోన్ కు బదులుగా టైల్ ముక్కను పంపిన అమెజాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య చాలామంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువుకు మరొక వస్తువు రావడంతో కస్టమర్స్ కంగుతింటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే బెంగుళూరు ఇలాంటి తరహా ఆన్ మోసం ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి
Also Read
బెంగళూరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో 1.87 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ ఇంటికి రావడంతో.. ఎంతో అతృతగా అతడు దాన్ని ఓపెన్ చేసి చూసి.. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు.. అతడు ఆర్డర్ పెట్టిన శామ్సంగ్ స్మార్ట్ఫోన్కు బదులుగా టైల్ ముక్కను అందుకున్నాడు.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రేమానంద్ అనే వ్యక్తి అక్టోబర్ 14న అమెజాన్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కోసం ఆర్డర్ చేసి, తన క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. అక్టోబర్ 19న డెలివరీ చేయబడిన సీల్డ్ ప్యాకేజీని అన్బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు . స్మార్ట్ఫోన్కు బదులుగా టైల్ రావడంతో కంగుతిన్నారు.. “తాను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ తనకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. ఈ సంఘటన మనం ఏడాది పొడవునా జరుపుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమానంద్ సూచించాడు.
Read Also:Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
అనంతరం ఈ విషయంపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు. తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాడు. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Bengaluru Techie orders a smart phone from @amazonIN gets a stone tile instead. FIR registered. The Samsung Galaxy Fold 7 cost him 186,999. He recorded the unboxing on video, amazon has issued a refund, but cops continue probe. pic.twitter.com/KDMONtqfHJ
— Deepak Bopanna (@dpkBopanna) October 30, 2025
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!