ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీ
Flood Watch For Floods Update: ఇటీవల దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వరదల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.కొండచరియాలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా పలుచోట్ల భవనాలు సైతం వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఎంతో మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పొయారు. ఇక దేశవ్యాప్తంగా వరదలు �
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరద ముప్పు పొంచి ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
2023 ప్రపంచకప్ క్వాలిఫయర్లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్పై 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి మహిష్ తీక్షణ హీరోగా నిలిచాడు. 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవగా, 60 పరుగులతో 3 వికెట్లు తీసిన సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
హస్తం పార్టీలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నజర్ పెట్టారు.