MLC Kavitha: రాజకీయ టూరిస్టులకు స్వాగతం.. హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీజేపీతో కుదిరిన అవగాహన వల్లే సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏడాది కాలంగా ముందుకు సాగడం లేదని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ఏమైంది? కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చే రాజకీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ కవిత ప్రసంగించారు. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై ఏడాదిన్నరగా ఈడీ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితమే సోనియా, రాహుల్, ఖర్గే, పవన్ బన్సల్, తెలుగు రాష్ట్రాల నేతలను ఈడీ ప్రశ్నించిందని.. ఆ తర్వాత ఏం జరిగింది? బీజేపీతో అవగాహన వల్లే కాంగ్రెస్ నేతలను ఈడీ విచారణకు పిలవడం లేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
Read also: Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంతో కాంగ్రెస్ పార్టీ బహుళ వైఖరి అవలంభిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, మరో రాష్ట్రంలో అదే పార్టీలను వ్యతిరేకిస్తున్నారని దుయ్య బట్టారు. ఒక ప్రాంతంలో ఆప్ తో పోరాడుతూనే మరో ప్రాంతంలో అదే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లు అదానీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికాయని, అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత, ద్వంద్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. దయచేసి ఈ రాజకీయ గందరగోళం వంటి అంశాలపై ఈ దేశానికి స్పష్టత ఇవ్వండి అన్నారు. మీరు ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నారు? BRS మొదటి రోజు నుండి స్పష్టంగా ఉంది. మేము కాంగ్రెస్, BJP రెండింటికీ వ్యతిరేకమన్నారు. అందుకే మేము ఏ కూటమిలోనూ భాగం కాదని స్పష్టం చేశారు. కానీ ఏమిటి కాంగ్రెస్ స్టాండ్ ఇదేనా? అని ప్రశ్నించారు.
NavIC: ఐఫోన్15లో NavIC టెక్నాలజీ.. ఈ ఇస్రో టెక్నాలజీ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!