ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.17 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సిజ్ చేశారు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ ను కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ గుర్తించారు. కొకైన్ తరలించడానికి ఇథియోపియా ప్రయాణికురాలు కొత్తగా స్కెచ్ వేసింది. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లో నింపింది లేడి కిలాడి.
బంగారాన్ని అక్రమంగా రావాణాచేసే స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్ని సార్లు కస్టమ్స్ అధికారులను పట్టుబడినా.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొన్ని సార్లు అతి తెలిపి ప్రదర్శిస్తున్నారు.
శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి…
తమిళనాడులోని చైన్నై ఎయిర్పోర్టులో భారీగా డైమండ్స్ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఓ దుబాయ్ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్తో దుబాయ్కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్లో బండారం బట్టబయలైంది. Read Also:174…
స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి విదేశాలనుంచి యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్లో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జైపూర్ ఎయిర్ పోర్ట్ కు షార్జా నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అతని వాలకం గమనించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. కస్టమ్స్ తనిఖీల్లో 24 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు దొరికాయి. ట్రిమ్మర్ లో బంగారు బిస్కెట్లు దాచి షార్జా నుంచి తెచ్చాడా ప్రయాణికుడు. తనిఖీల్లో బంగారం బిస్కెట్లు కస్టమ్స్…
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేటుగాళ్లు సినీ ఫక్కీలో బంగారాన్ని తరలించే యత్నం చేశారు. దుబాయ్ నుంచి లగేజీ బ్యాగులో మోసుకొని వచ్చిన సెల్ఫోన్లలో బంగారాన్ని దాచి దర్జాగా తప్పించుకోవాలని చూశారు. బంగారాన్ని కరిగించి ల్యాప్టాప్, సెల్ ఫోన్ బ్యాటరీలుగా తయారు చేసి కేటుగాళ్లు అందులో దాచిపెట్టారు. Read Also: వైరల్:…
రాజస్థాన్ లోని జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు, ఓ తలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి లండన్ వెళుతున్న రెండు పార్సల్ లో నిప్పు కోడికి సంబంధించిన రెక్కలు, తల భాగమును కస్టమ్స్ అధికారుల బృందం గుర్తించింది. ఏమాత్రం అనుమానం రాకుండా కొరియర్ ద్వారా విదేశాలకు పక్షుల రెక్కలు తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా స్మగ్లింగ్ కు తెరలేపిన ఈ కేటుగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు…