క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.