బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అంటూ…మహిళలను ట్రాప్ చేసేవాడు కార్తీక్. తన వివాహం కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు కార్తీక్ వర్మ. అయితే.. ఆ అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వలలో పడుతున్నారు అమ్మాయిలు. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో…
సోషల్ మీడియా ఎంటర్టైన్ మెంట్ యాప్ లు కేవలం ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రమాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి. ఇటీవలే కిడ్నాపైన యువతిని టిక్టాక్ వీడియో కాపాడింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని నార్త్ కరోలీనాలో 16 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు. అయితే, నార్త్ కరోలీనాలో కిడ్నాప్కు గురైన యువతిని దుండగులు కెంటకీ తీసుకొచ్చారు. కారులో ఉన్న ఆ యువతి బయట…
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్లో 42 గ్రాముల హెరాయిన్…
హైదరాబాద్ ఫలక్ నుమాలో ఓ డ్యాన్సర్ అనుమానాస్పదంగా మరణించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసిన ఫలక్ నుమా పోలీసులు. డాన్సర్ పై రేప్ జరిగిందని, అర్ధ నగ్నంగా పడి ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు పోలీసులు. READ ALSO ఫలక్నుమాలో దారుణం.. డ్యాన్సర్ గ్యాంగ్ రేప్? డ్యాన్సర్…
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఫలక్నుమా పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. యువతి మృతదేహం నగ్నంగా పడేశారు దుండగులు. డ్యాన్సర్ పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని…
మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పేట్ బషీర్బాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కీచకుడు స్నేహి తుడి భార్య పై కన్నేసి ఆమె పై వేధింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ అనే వ్యక్తి తన స్నేహితుడి భార్యను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ, స్నేహితుడి భార్యను వేధింపులకు గురి చేశాడు. పలుమార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి వీడియోలను రికార్డ్ చేశాడు. వీడియోలు…
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి…
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కడుపులో బలంగా తన్నడం వల్లే మృతిచెందిందంటున్నారు వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు చిన్నారి కడుపులో బలంగా తన్నినట్టు పోలీసులకు అందిన గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక అందడంతో హత్య కేసు గా నమోదు…
ప్రేమకు వయసుతో పనిలేదు. పెళ్లితో పనిలేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రేమలో పడొచ్చు. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ఇలానే రెండేళ్ల క్రితం ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఓ యువతి ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా వారు వాట్సాప్లోనే మాట్లాడుకున్నారు. ఛాటింగ్ చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. రెండేళ్ల తరువాత ఓ హోటల్లో కలుసుకోవాలని అనుకున్నారు. Read: మేకప్ లేకుండా…
సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. తెలుగు సంప్రదాయంలో భాగంగా కోడి పందేలకు అనుమతులు ఇచ్చినా, తెరవెనుక కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో కోళ్లను, కోట్ల రూపాయల నగదులు, అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఏడాది తిరిగేసరికి షరామామూలే. Read: ఆ కారిడార్పై చైనా కన్ను… అదే జరిగితే… అయితే, ఈసారి సంక్రాంతి పండుగ రాకముందే కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పందేలు మొదలయ్యాయి.…