శిల్ప కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
శిల్ప కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిట్టి పార్టీల కోసం దివానోస్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. దివానోస్ క్లబ్లో 90 మందిని చేర్చారు. పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎర వేశారు. ఆమె ఆఫర్లను నమ్మి బ్లాక్ మనీని శిల్ప చేతిలో పెట్టారు కొందరు వ్యాపారవేత్తలు.
మరోవైపు…శిల్ప కేసులో మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. షామీర్పేటకు చెందిన చంద్ర మల్లారెడ్డి, ప్రతాప్రెడ్డి పేర్లను విచారణలో వెల్లడించారు. మల్లారెడ్డి ప్రతాప్రెడ్డికి తాను డబ్బు ఇచ్చానన్నారు. ఐతే…శిల్పను మరోసారి కస్టడీకి తీసుకొని… విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక…విచారణలో పోలీసులను శిల్ప ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. శిల్పకు పెద్ద మొత్తంలో వడ్డీలకు ఇచ్చాడు ఫ్లోరిస్ట్. అధిక వడ్డీకి ఆశపడి…నల్లధనాన్ని శిల్ప చేతుల్లో పెట్టాడు ఫ్లోరిస్ట్. ఐతే విచారణలో మాత్రం శిల్ప…ఫ్లోరిస్ట్కు తానే కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!