Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ‘కెజిఎఫ్’ హీరో యష్ డైరెక్టర్ కరోనాతో మృతి..
      #సినిమా న్యూస్

      ‘కెజిఎఫ్’ హీరో యష్ డైరెక్టర్ కరోనాతో మృతి..

      కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…
    • ఈ నెల 31 వ‌ర‌కు కోవిడ్ ఆంక్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ
      #తెలంగాణ

      ఈ నెల 31 వ‌ర‌కు కోవిడ్ ఆంక్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ

      క‌రోనా మ‌రోసారి పంజా విసురుతోంది.. ఒమిక్రాన్ ఎంట్రీతో థ‌ర్డ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డుతోంది.. దీంతో.. అన్ని ప్ర‌భుత్వాలు క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు దిగుతున్నాయి.. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా.. రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం గ‌తంలో విధించిన క‌రోనా ఆంక్ష‌లు ఇవాళ్టితో ముగియ‌నున్న నేప‌థ్యంలో.. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ స‌ర్కార్.. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.. Read Also: కోవిడ్ పంజా.. తెలంగాణ స‌ర్కార్…
    • కోవిడ్ పంజా.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
      #తెలంగాణ

      కోవిడ్ పంజా.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

      మ‌ళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశ‌వ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు ప‌రుగులు పెడుతున్నాయి.. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ క‌రోనా విజృంభిస్తోంది.. ఈ త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం.. రేప‌టి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్ల‌డించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయ‌న‌.. ఫీవ‌ర్ స‌ర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్ అందజేయ‌నున్న‌ట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్‌ కిట్లు,…
    • వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలలకే తగ్గుతున్న యాంటీబాడీలు
      #జాతీయం

      వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలలకే తగ్గుతున్న యాంటీబాడీలు

      సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. Read Also: భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… ఒక్క‌రోజులో.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు…
    • షాకింగ్ న్యూస్‌:  మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా…. జ‌రభ‌ద్రం…
      #అంతర్జాతీయం

      షాకింగ్ న్యూస్‌: మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా…. జ‌రభ‌ద్రం…

      ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న‌ది.  ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ, తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.  డెల్టా వేరియంట్ వ్యాప్తి కాస్త త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న‌ది.  గ‌తంలో మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా సోకుతున్న‌ట్టుగా నిర్ధార‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  డెల్టా వేవ్ స‌మ‌యంలో…
    • కోవిడ్‌పై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు… 3 నుంచి 5 రోజుల‌లోపు…
      #తెలంగాణ

      కోవిడ్‌పై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు… 3 నుంచి 5 రోజుల‌లోపు…

      క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  బుధ‌వారం రోజున తెలంగాణ‌లో 3557 క‌రోనా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  దీంతో ఐసీఎంఆర్ క‌రోనా చికిత్సా విధానంపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు రిలీజ్ చేసింది.  జ‌లుబు, జ్వ‌రం, గొంతునొప్పి, ద‌గ్గు వంటి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి.  రోజుకు ఐదు సార్లుకు మించి ద‌గ్గు, జ్వ‌రం వంటివి వ‌స్తే వైద్యుల స‌ల‌హా మేర‌కు మందులు వినియోగించాలి.  ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్…
    • ‘వారు 6 నెలల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ శక్తిని కోల్పోతారట’
      #జాతీయం

      ‘వారు 6 నెలల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ శక్తిని కోల్పోతారట’

      ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) చేత హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌లు పొందిన 1,636 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఒక సంచలనాత్మక దీర్ఘకాలిక అధ్యయనం, వయస్సుతో పాటు, కోవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా క్షీణిస్తాయని సూచించింది. “మా అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30 శాతం మంది వ్యక్తులు 6 నెలల తర్వాత రక్షిత రోగనిరోధక శక్తి స్థాయిల కంటే యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని…
    • నేష‌న‌ల్ ఐఏఎస్ అకాడమీలో క‌రోనా క‌ల‌క‌లం- 84 మందికి పాజిటీవ్‌…
      #జాతీయం

      నేష‌న‌ల్ ఐఏఎస్ అకాడమీలో క‌రోనా క‌ల‌క‌లం- 84 మందికి పాజిటీవ్‌…

      దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  వారు వీరు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా సోకుతూనే ఉన్న‌ది.  ముస్సోరీలోని లాల్ బ‌హ‌దూర్‌శాస్త్రీ నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మ‌నిష్ట్రేష‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు 84 మందికి క‌రోనా సోకింది.  నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.  క‌రోనా సోకిన 84 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారుల‌ను స‌ప‌రేట్‌గా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఐఏఎస్…
    • ఫీవర్‌ సర్వేలో షాకింగ్‌ నిజాలు
      #తెలంగాణ

      ఫీవర్‌ సర్వేలో షాకింగ్‌ నిజాలు

      కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి…
    • విజయ్ దేవరకొండ హీరోయిన్ కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
      #సినిమా న్యూస్

      విజయ్ దేవరకొండ హీరోయిన్ కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

      టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి…
    ←1…3334353637…194→

తాజావార్తలు

  • Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • Assam: అస్సాంలో విషాదం.. సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి

  • Bhogi :‘భోగి’ నుండి శర్వానంద్ మాస్ విశ్వరూపం..స్పెషల్ పోస్టర్ వైరల్!

  • Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ బౌలర్ జట్టులో ఉండటం మీ అదృష్టం”.. డు ప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions