Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Coronavirus

Coronavirus News

    • ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి…
      #Top Story

      ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి…

      ఢిల్లీలో క‌రోనా మ‌హమ్మారి కేసులు క్ర‌మంగా తగ్గుతున్నాయి.  క‌నిష్టస్థాయికి కేసులు చేరుకోవ‌డంతో లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వడం మొద‌లుపెట్టారు.  లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో కూడా కేసులు కేసులు పెద్ద‌గా న‌మోదుకావ‌డంలేదు.  దీంతో మ‌రిన్ని స‌డ‌లింపులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రేప‌టి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు అనుమ‌తులు మంజూరు చేశారు.  పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.  ఇక ఢీల్లీలో పాఠ‌శాల‌లు, సినిమా హాల్స్ మూసే…
    • జీ7 కీల‌క నిర్ణ‌యంః మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా ఉండేందుకు… 100 రోజుల్లోనే…
      #Top Story

      జీ7 కీల‌క నిర్ణ‌యంః మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా ఉండేందుకు… 100 రోజుల్లోనే…

      జీ 7 దేశాల స‌ద‌స్సు బ్రిట‌న్‌లో జ‌రుగుతున్న‌ది.  జీ7 స‌భ్య‌దేశాల అధినేత‌లు ఆ స‌ద‌స్సులో పాల్గోన్న సంగి తెలిసిందే.  ప్ర‌స్తుతం క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న త‌రుణంలో ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌పై, మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ స‌ద‌స్సులో చ‌ర్చిస్తున్నారు.  ఇక‌, ఇలాంటి మ‌హమ్మారులు భ‌విష్య‌త్తులు ఎదురైతే ఎక్కువ‌స‌మ‌యం తీసుకోకుండా 100 రోజుల్లోనే మ‌హ‌మ్మారుల‌కు చెక్ పెట్టేందుకు అనుగుణంగా స‌మ‌ర్ధ‌వంత‌మైన టీకాల‌ను అభివృద్ది చేయాల‌ని స‌భ్య‌దేశాలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  18 నెల‌ల కాలంలో తెలుసుకున్న అనుభ‌వాల…
    • తిరుప‌తి స్విమ్స్‌లో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌…
      #Top Story

      తిరుప‌తి స్విమ్స్‌లో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌…

      తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. నెల్లూరు జిల్లాలో న‌ర్స్‌గా బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్న జ‌యమ్మ అనే మ‌హిళ బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డింది. దీంతో ఆమెను తిరుప‌తి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుప‌తి ప‌ద్మావ‌తి క‌రోనా వార్డులో చికిత్స పొందుతున్న జ‌య‌మ్మ, మెడిక‌ల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్య‌కు పాల్ప‌డ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భ‌యాంధోళ‌న‌లకు గుర‌య్యారు. బ్లాక్ ఫంగ‌స్ సోకింద‌నే మ‌న‌స్థాపంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారా లేదంటే మ‌రేమైనా…
    • చైనాలో మ‌రో నాలుగు క‌రోనా వైర‌స్‌లు…విస్తృత ప‌రిశోధ‌న‌లో…
      #Top Story

      చైనాలో మ‌రో నాలుగు క‌రోనా వైర‌స్‌లు…విస్తృత ప‌రిశోధ‌న‌లో…

      చైనాలోని వూహాన్ న‌గ‌రంలో మొద‌లైన క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేసింది.  ఆర్ధికంగా ముందుకు వెళ్తున్నాయ‌ని అనుకున్న దేశాలు క‌రోనాతో ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి.  క‌రోనాపై చైనా ముంద‌స్తుగా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, క‌రోనా వైర‌స్ వూహాన్ ల్యాబ్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని అమెరికాతో స‌హా ప్ర‌పంచ‌దేశాలు ఆరోపిస్తున్నాయి.  ఇక‌పోతే, చైనా ప‌రిశోధ‌కులు మ‌రో భ‌యంక‌ర‌మైన నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు.  2019 మే నెల నుంచి గ‌త ఏడాది న‌వంబ‌ర్ వ‌ర‌కు  అడ‌విలో సంచ‌రించే గ‌బ్బిలాల నుంచి న‌మూనాల‌ను సేక‌రించి…
    • ప్రపంచానికి జీ7 భారీ భరోసా..
      #Top Story

      ప్రపంచానికి జీ7 భారీ భరోసా..

      క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టేందుకు జీ7 దేశాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి.  ప్ర‌పంపచంలో క‌రోనా మ‌హమ్మారి తీవ్రంగా దేశాల‌కు బిలియ‌న్ డోసుల‌ను అందించ‌బోతున్న‌ట్టు యూకే ప్ర‌క‌టించింది.  జీ7 లోని స‌భ్య‌దేశాలు మిగులు వ్యాక్సిన్‌ల‌ను ఇత‌ర దేశాల‌కు అందించేందుకు అంగీకరించాయని బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌క‌టించింది.  బిలియ‌న్ డోసుల్లో 75శాతం ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కోవాక్స్ ద్వారా స‌భ్య‌దేశాల‌కు అంద‌జేయ‌నున్నారు. అదే విధంగా, మిగిలిన 25శాతం టీకాల‌ను ఇత‌ర మార్గాల్లో దేశాల‌కు అంద‌జేస్తామని ప్ర‌క‌టించాయి.  ఇప్ప‌టికే పేద…
    • ఏ వాహ‌నంలో వైర‌స్ వ్యాప్తి ఎలా…
      #Top Story

      ఏ వాహ‌నంలో వైర‌స్ వ్యాప్తి ఎలా…

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు తగ్గుముఖం ప‌డుతున్న దాని ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  రోజువారి మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది.  నిన్న ఒక్క‌రోజే క‌రోనాతో 6,148 మంది మృతి చెందారు అంటే వైర‌స్ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉన్న‌దో అర్ధం చేసుకోవ‌చ్చు.  అన్‌లాక్ ప్ర‌క్రియ అమ‌లు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌జలు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించేవారికంటే, సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణం చేసేవారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది.  ఏ వాహ‌నంలో ప్ర‌యాణం చేస్తే ముప్పు ఎంత ఉంటుంది అనే…
    • ఇండియాలో 24 గంట‌ల్లో 6వేల‌కు పైగా మ‌ర‌ణాలు…
      #Top Story

      ఇండియాలో 24 గంట‌ల్లో 6వేల‌కు పైగా మ‌ర‌ణాలు…

      దేశంలో క‌రోనా ఉదృతి క్ర‌మంగా తగ్గుతున్న సంగ‌తి తెలిసిందే.  4 ల‌క్ష‌ల నుంచి ల‌క్ష దిగువ‌కు కేసులు న‌మోద‌వుతుండ‌గా, మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా త‌గ్గింది.  4 వేల నుంచి రెండు వేల‌కు త‌గ్గిపోయింది.  అయితే, నిన్నటి డేటా ప్ర‌కారం ఇండియాలో 93,896 కేసులు న‌మోద‌వ్వ‌గా, మ‌ర‌ణాల సంఖ్య‌మాత్రం ఒక్క‌సారిగా భారీగా పెరిగింది.  దేశంలో 24 గంటల్లో 6,138 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు న‌మోద‌వ్వ‌గా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,59,695…
    • ఇండియా కరోనా అప్డేట్ ..2219 మరణాలు
      #Top Story

      ఇండియా కరోనా అప్డేట్ ..2219 మరణాలు

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు త‌గ్గిపోయింది.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 92,596 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది.  ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో…
    • క‌రోనా ఎఫెక్ట్ః  ఏనుగుల‌కు క‌రోనా టెస్టులు…
      #Top Story

      క‌రోనా ఎఫెక్ట్ః  ఏనుగుల‌కు క‌రోనా టెస్టులు…

      క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం మ‌నుషుల‌తో పాటుగా జంతువుల‌పై కూడా ప‌డింది. త‌మిళ‌నాడులోని వండ‌లూరు జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌లోని సింహాలు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.  దీంతో త‌మిళ‌నాడు అత‌వీశాఖ అప్ర‌మ‌త్తం అయింది.  జంతువుల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  నీల‌గిరి జిల్లా మ‌ధుమ‌లై పులుల అభ‌యార‌ణ్యం స‌మీపంలోని తెప్ప‌కాడు, టాప్‌స్లిప్ ఏనుగుల శిభిరాల్లో ఉన్న 52 ఏనుగుల‌కు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.  ఏనుగుల ముక్కు, గొంతు నుంచి న‌మూనాల‌ను సేక‌రించారు.  వీటిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని…
    • హస్తినలో భారీగా తగ్గిన కోవిడ్‌ కేసులు..
      #జాతీయం

      హస్తినలో భారీగా తగ్గిన కోవిడ్‌ కేసులు..

      కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజ‌ధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్‌ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్‌ బులెటిన్‌ ప్రకారం… గత 24 గంట‌ల్లో కేవ‌లం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు…
    ←1…2627282930…36→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions