Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Congress

Congress News

    • థర్డ్‌ ఫ్రంట్‌పై దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు.. మోడీపై మాత్రం ఇలా..!
      #Top Story

      థర్డ్‌ ఫ్రంట్‌పై దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు.. మోడీపై మాత్రం ఇలా..!

      కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్‌ ఫ్రంట్‌, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
    • అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?
      #తెలంగాణ

      అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?

      ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
    • దటీజ్ టీ కాంగ్రెస్.. అదంతే.. అలాగే ఉంటుంది.. మళ్లీ ప్రూవ్ అయ్యింది!
      #Uncategorized

      దటీజ్ టీ కాంగ్రెస్.. అదంతే.. అలాగే ఉంటుంది.. మళ్లీ ప్రూవ్ అయ్యింది!

      తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్…
    • వైఎస్ఆర్ ఆత్మీయ‌ సమ్మేళనానికి ఎందుకు వెళ్లకూడదు… పీసీసీ నిద్ర‌పోతుందా?
      #Top Story

      వైఎస్ఆర్ ఆత్మీయ‌ సమ్మేళనానికి ఎందుకు వెళ్లకూడదు… పీసీసీ నిద్ర‌పోతుందా?

      వైఎస్ఆర్ ఆత్మీయ స‌మ్మేళ‌నానికి అనేక మంది మాజీ మంత్రులు, నేత‌లు హాజ‌ర‌య్యారు.  ఈ స‌మావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు.   ముఖ్య‌మంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్య‌క్తి వైఎస్ఆర్ అని, విజ‌య‌మ్మ ఆహ్వానం మేర‌కు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాన‌ని, చెప్పిన‌ట్టుగానే వ‌చ్చాన‌ని అన్నారు.  ఉద‌యం 7గంట‌ల‌కు తాను బ‌య‌లుదేరి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.  ఆత్మీయ స‌మావేశానికి ఎందుకు వెళ్ల‌కూడ‌ద‌ని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియ‌ద‌ని అన్నారు.  పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్య‌క్తి…
    • హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌…
      #Top Story

      హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌…

      కాంగ్రెస్‌ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్‌ పాలిటిక్స్‌. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్‌ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్‌ మార్క్ రాజకీయం అంటేనే అది. ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్‌ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్‌.…
    • ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?
      #Top Story

      ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?

      ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యంపై ప్ర‌శాంత్ కిషోర్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కున్నా, గ‌త కొన్ని రోజులుగా ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు.  ఇక ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై అధిష్టానం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది.  కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌తో ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.  సీనియ‌ర్ నేత‌లు కొంత‌మంది ప్ర‌శాంత్ చేరికను వ్య‌తిరేకిస్తున్నారు.…
    • వారు రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ …
      #తెలంగాణ

      వారు రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ …

      రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
    • కాంగ్రెస్ నేతలు టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంత హడావిడితో ఫలితం ఉంటుందా?
      #Top Story

      కాంగ్రెస్ నేతలు టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంత హడావిడితో ఫలితం ఉంటుందా?

      తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా…
    • గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…
      #Top Story

      గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…

      దేశంలో మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే.  చ‌మురు కంపెనీలు ప్ర‌తినెలా స‌మీక్షించి ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మో లేదా త‌గ్గించ‌డ‌మో చేస్తుంటాయి.  అయితే, గ‌త కొన్ని నెల‌లుగా గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు ఆందోళ‌న చెందుతున్నారు.  సెప్టెంబ‌ర్ నెల‌లో వంట‌గ్యాస్ ధ‌ర‌ను రూ.25 పెంచ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2014 నుంచి దేశంలో గ్యాస్ ధ‌ర‌లు 116 శాతం పెరిగిన‌ట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  యూపీఏ హ‌యాంలో క్రూడాయిల్ ధ‌ర…
    • అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్
      #తెలంగాణ

      అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్

      చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. కరోనా…
    ←1…707708709710711…731→

తాజావార్తలు

  • Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

  • Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

  • Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions