Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Congress

Congress News

    • ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?
      #Top Story

      ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?

      ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యంపై ప్ర‌శాంత్ కిషోర్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కున్నా, గ‌త కొన్ని రోజులుగా ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు.  ఇక ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై అధిష్టానం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది.  కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌తో ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.  సీనియ‌ర్ నేత‌లు కొంత‌మంది ప్ర‌శాంత్ చేరికను వ్య‌తిరేకిస్తున్నారు.…
    • వారు రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ …
      #తెలంగాణ

      వారు రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ …

      రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
    • కాంగ్రెస్ నేతలు టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంత హడావిడితో ఫలితం ఉంటుందా?
      #Top Story

      కాంగ్రెస్ నేతలు టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంత హడావిడితో ఫలితం ఉంటుందా?

      తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా…
    • గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…
      #Top Story

      గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…

      దేశంలో మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే.  చ‌మురు కంపెనీలు ప్ర‌తినెలా స‌మీక్షించి ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మో లేదా త‌గ్గించ‌డ‌మో చేస్తుంటాయి.  అయితే, గ‌త కొన్ని నెల‌లుగా గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు ఆందోళ‌న చెందుతున్నారు.  సెప్టెంబ‌ర్ నెల‌లో వంట‌గ్యాస్ ధ‌ర‌ను రూ.25 పెంచ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2014 నుంచి దేశంలో గ్యాస్ ధ‌ర‌లు 116 శాతం పెరిగిన‌ట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  యూపీఏ హ‌యాంలో క్రూడాయిల్ ధ‌ర…
    • అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్
      #తెలంగాణ

      అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్

      చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. కరోనా…
    • రేవంత్‌రెడ్డి, సోదరుడు సంజయ్‌ వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్‌ కౌంటర్
      #తెలంగాణ

      రేవంత్‌రెడ్డి, సోదరుడు సంజయ్‌ వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్‌ కౌంటర్

      పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి తన కోపాన్ని…
    • బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే…
      #కరీంనగర్

      బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే…

      తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… బీజేపీ,టీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో దోస్తీ ఉంది అని తెలిపారు. ఢిల్లీలో దోస్తీ గల్లీ లో కుస్తీ పడతాయి. అవినీతి అక్రమాలు అంటున్న బీజేపీ లిఖిత పూర్వకంగా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు. బండి సంజయ్ అమిత్ షా కు, ఈడీ కి ఫిర్యాదు చేయాలి. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఎంపీ పై చేస్తున్న ఫిర్యాదులు తెలంగాణలో ఎందుకు చేయడం…
    • తెలంగాణ రాజకీయాన్ని హీటేక్కిస్తున్న రాజకీయ నాయకులు
      #వీడియోలు

      తెలంగాణ రాజకీయాన్ని హీటేక్కిస్తున్న రాజకీయ నాయకులు

    • బీజేపీ, కాంగ్రెస్ లపై మండి పడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి…
      #తెలంగాణ

      బీజేపీ, కాంగ్రెస్ లపై మండి పడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి…

      వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ…
    • ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌..! రేసులో ఉంది వీరే..?
      #Top Story

      ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌..! రేసులో ఉంది వీరే..?

      ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు…
    ←1…706707708709710…730→

తాజావార్తలు

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

  • Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..

  • Stock Market Crash: స్టాక్ మార్కెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. సెన్సెక్స్ 1420 పాయింట్లు పతనం, నిఫ్టీ కూడా కుప్పకూలింది

  • Shaheed Diwas: నేడు షహీద్ దివస్.. అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి 3 సార్లు.. ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

  • Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions