Story Board: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పార్టీల బలాబలాలేంటో చాటిచెప్పాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనేదానికంటే.. ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఓటర్ల ఆలోచన తీరుపై మరింత స్పష్టత వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది ఓటేసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కు 39.08 శాతం ఓట్లు వచ్చాయి. అదే బీఆర్ఎస్కు 28.75 శాతం ఓట్లు, బీజేపీకి 15.67 శాతం ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 3.28 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్,…
Telangana BJP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నిన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి.