Kishan Reddy : బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని, ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్
Core Sector Growth: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎనిమిది ప్రధాన రంగాలు అంటే ప్రధాన రంగాల వృద్ధి రేటుకు సంబంధించి శుభవార్త వచ్చింది.