Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cm Ys Jagan

Cm Ys Jagan News

    • లైవ్‌:  శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌
      #Top Story

      లైవ్‌: శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

    • ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది… లోకేష్‌ సెటైర్లు
      #ఆంధ్రప్రదేశ్

      ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది… లోకేష్‌ సెటైర్లు

      ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై విద్యుత్‌ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల…
    • నిర్లక్ష్యం, స్వార్థం వల్లే విద్యుత్ సంక్షోభం.. మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలి..
      #ఆంధ్రప్రదేశ్

      నిర్లక్ష్యం, స్వార్థం వల్లే విద్యుత్ సంక్షోభం.. మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలి..

      ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
    • ఏపీలో విద్యుత్‌ సంక్షోభం..! సీఎం జగన్‌ కీలక సమీక్ష..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో విద్యుత్‌ సంక్షోభం..! సీఎం జగన్‌ కీలక సమీక్ష..

      ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…
    • దేవాదాయ భూముల్ని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదు..!
      #ఆంధ్రప్రదేశ్

      దేవాదాయ భూముల్ని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదు..!

      దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా…? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక…
    • భూ హక్కు- భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష.. ఇలా చేయండి..!
      #ఆంధ్రప్రదేశ్

      భూ హక్కు- భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష.. ఇలా చేయండి..!

      వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్.. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని.. డిసెంబర్‌ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో కూడా సర్వే పూర్తి కానున్నట్టు సీఎంకు తెలిపారు.. ఇక, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్..…
    • సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ నేత నారా లోకేష్‌.. తొల‌గించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేఖలో కోరిన ఆయన.. 20 నెల‌ల జీతాల బ‌కాయిలను త‌క్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.. పాద‌యాత్ర చేస్తూ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల‌కు నేనున్నాను.. నేను మీ గోడు విన్నాన్నారు.. మీ మాట‌లు న‌మ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు సీఎం కాగానే.. వాళ్లకిచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చుతార‌ని ఆశ‌ పెట్టుకున్నారు.. కానీ, మీరు సీఎం…
    • ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…
      #Top Story

      ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు.  పెంచిన విద్యుత్ ఛార్టీల కార‌ణంగా వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారని, వారిపై మోయ‌లేని భారం పడింద‌ని నారా లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  ట్రూఅప్ ఛార్జీలు త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  రాష్ట్రంలో కుప్ప‌కూలిన విద్యుత్ రంగాన్ని అత్య‌వ‌స‌రంగా గాడిన పెట్టాల‌ని, సీఎం ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు క‌రెంట్ ఛార్జీలు పూర్తిగా త‌గ్గిస్తామ‌ని ప్ర‌తీ స‌భ‌లో చెప్పార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.  ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో…
    • తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…
      #Top Story

      తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…

      తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం గ‌న్న‌వ‌రం నుంచి తిరుప‌తికి చేరుకున్నారు.  అనంత‌రం సీఎం జ‌గ‌న్ బ‌ర్డ్‌లో  శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌ పిల్ల‌ల కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభించారు.  ఆ త‌రువాత అలిపిరి వ‌ద్ధ శ్రీవారి పాదాల వ‌ద్ద నుంచి న‌డ‌క మార్గంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన పైక‌ప్పును,  గో మందిరాన్ని ప్రారంభించారు.  ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి.  ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన‌బోతున్నారు.  తిరుమ‌ల‌కు చేరుకున్న త‌రువాత సీఎం బేడి…
    • విద్యాశాఖపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
      #Top Story

      విద్యాశాఖపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

      స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్‌ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు…
    ←1…178179180181182…198→

తాజావార్తలు

  • Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

  • JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

  • Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

  • Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

ట్రెండింగ్‌

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions