భారతదేశంలో ఓ ఐఏఎస్ అధికారి ర్యాంక్, ఎక్స్పీరియన్స్ ఆధారపడి జీతం ఉంటుంది. 7వ పే కమిషన్ ప్రకారం, ఓఐఏఎస్ అధికారి ప్రాథమిక వేతనం రూ. నెలకు 56,100 నుండి క్యాబినెట్ సెక్రటరీ పదవికి నెలకు రూ. 2,50,000 వరకు ఉంటుంది. ఇక ఈ ప్రాథమిక వేతనంతో పాటు, ఐఏఎస్ అధికారులు డియర్నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇలా అనేక ఇతర ప్రత్యేక అలవెన్స్ లు కూడా వారు పొందుతారు. ఓ ఐఏఎస్ అధికారి…
CM KCR: UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది.