మరో ఫ్రెంచ్ ఫ్లేవర్ భారతీయ ఎస్యూవీ మార్కెట్లోకి ప్రవేశించింది. సిట్రోయెన్ ఇండియా తన కొత్త ఎస్యూవీ ‘ఎయిర్క్రాస్ ఎక్స్’ని విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్తో కూడిన ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిట్రోయెన్ 2.0 ‘షిఫ్ట్ ఇన్ ది న్యూ’లో ఇది మూడవ మోడల్. ఇంతకుముందు సిట్రోయెన్ సి3 ఎక్స్, బసాల్ట్ ఎక్స్లను రిలీజ్ చేసింది. ఎక్స్ పేరుతో కంపెనీ ఈ కొత్త ఎస్యూవీకి మరిన్ని ఫీచర్లు,…
ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి…
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.…
Citroen C3 Aircross Dhoni Edition Price and Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘సిట్రోయెన్’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వరుసగా కార్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సిట్రోయెన్ ఇండియా సీ3 ఎయిర్క్రాస్ ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. దీనిని ‘ధోనీ ఎడిషన్’ పేరుతో తీసుకొచ్చింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌరవార్ధం ఈ ఎడిషన్ను విడుదల చేసింది. అయితే…