Padma Vibhushan For Venkaiah Naidu: తాజాగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. ఏప్రిల్ 22, సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసి�
బుల్లితెర నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు వెండితెరపైనా అలరిస్తున్నాడు. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'అభిలాష' ట్రైలర్ విడుదలైంది.