Green Signal to Bhola Shankar: తమిళంలో అజిత్ నటించిన వేదళం తెలుగులో భోళా శంకర్గా రీమేక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య వంటి సూపర్హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే భోళా శంకర్ సినిమా విడుదలపై ఎట్టకేలకు సందిగ్ధత తొలిగింది. తనకు ఏజెంట్ సినిమా సమయంలో హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, భోళా శంకర్ రిలీజ్ లోపు తనకు డబ్బులు విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇస్తానని…
ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు.
Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది.
Bhola Shankar Ticket Rate Hike Issue: భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని మేకర్స్ కోరారు. అయితే ఈలోపే చిరంజీవి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేయడం కలకలం రేపింది. దీంతో టికెట్ రేట్లు పెంచకుండా ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే అసలు విషయం ఏమిటి? ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది అనే వివరాలు…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు.
Ap Governement Refuses Bhola Shankar Ticket Price hike: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. షాడో లాంటి డిజాస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు…
Will Andhra Pradesh Government hikes Bhola Shankar Ticket Rates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లు పెంచుతారా లేదా…? సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి రేపుతోంది. భోళాశంకర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది సినిమా యూనిట్. అయితే ఈలోపే వాల్తేరు వీరయ్య ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకన్న చిరంజీవి వ్యాఖ్యలపై…
Nagababu Strong Counter to Andhra Pradesh Ministers: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిప్పికౌడుతూ పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. Kushi: విజయ్ దేవరకొండకి పోటీగా రంగంలోకి రష్మిక మాజీ ప్రియుడు.. ఆయన షేర్ చేసిన పోస్టు యధాతధంగా శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం అంతా పరిశీలించారని, సెల్ఫీ కూడా తీసుకున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు.