భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?
Scorpio Road Accident: ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చెరువులో మరో యువకుడు కనిపించకుండా పోగా.. తెల్లవారు జామున అతడి డెడ్ బాడీ స్థానికులు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి సహాయక…
అక్టోబర్ ప్రారంభంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలింది. భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 35 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా మరోసారి సుక్మా జిల్లాలో భద్రతా దళాలు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. అడవిలో జల్లెడ పట్టగా 19 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Uranium In Water: ఛత్తీస్గఢ్లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘‘యురేనియం’’ ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది.
ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు.
Viral Video: ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్లో గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం సమయంలో బీజేపీ నాయకుడు ధీరజ్ సింగ్ దేవ్ 6 ఏళ్ల కుమారుడుని ఎస్యూవీ కారు ఢీకొని మృతి చెందాడు. చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారితో పాటు కొందరు పిల్లలు, తన అత్త ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి…
ఛత్తీస్గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
Mahadev Betting App: గతేడాది జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ను దుబాయ్లో ఇటీవల అరెస్టు చేశారు.