Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?
- భార్యాభర్తల గొడవ ఖరీదు రూ.3 కోట్లు
- వీళ్ల గొడవ వల్ల రైల్వేకి భారీ నష్టం
- భర్తను ఉద్యోగం నుంచి తీసేసిన రైల్వేశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?
READ MORE: Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
వాస్తవానికి విశాఖపట్నంకు చెందిన వ్యక్తి (భర్త) ఓ స్టేషన్ మాస్టర్. డ్యూటీలో ఉండగా భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్, మరో చేతిలో ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు. గొడవ జరుగుతున్న సమయంలో భార్య ఫోన్లో ఇంటికి రమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది. భర్త సరే అన్నాడు. మరో చేతిలో ఉన్న ఫోన్లో అవతలి స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఇతను సరే అనడంతో అవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపై నిషేధం విధించారు. ఈ ఘటన తర్వాత రైల్వేకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది.
READ MORE:Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..
అప్పటికే భార్యభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. రైల్వేకు నష్టం వాటిల్లడంతో భర్తను సస్పెండ్ చేశారు. దీంతో భర్త విడాకులు కోరుతూ విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల విషయం వెలుగులోకి రావడంతో విషయం తీవ్రరూపం దాల్చింది. భార్యాభర్తలిద్దరి నుంచి ఆరోపణలు రావడం మొదలయ్యాయి. భార్య తన ప్రేమికుడితో సంబంధం కొనసాగిస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు. కాగా.. కట్నం కోసం అత్తమామలపై, కోడలితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నందుకు భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!