Milind Deora: 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు.
చదివితే మంచి ఉద్యోగం చెయ్యాలి అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు బుద్ది ఉంటే చాలు ఎన్నైనా చెయ్యొచ్చు అని చాలా మంది యువత నిరూపించారు.. పెద్ద చదువులు చదువున్నా కూడా చిన్న వ్యాపారంతో బోలెడు లాభాలను పొందుతూన్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కేవలం రూ.8వేల తో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రూ. 30 కోట్లను సంపాదిస్తున్నాడు.. ఇది మామూలు విషయం కాదు.. ఓ సారి అతని సక్సెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం పదండీ.. మధ్యప్రదేశ్కు…
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ…