తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి అని అన్నారు. పేదరికం నిర్ములన కావాలంటే.. విద్యా విధానంలో సమునమార్పులూ తీసుకుని రావాలి అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది.