Bandaru Dattatreya : తెలుగు రాష్ట్రాల్లో నూతన విద్యా విధానం తీసుకురండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హన్మకొండలో పర్యటించారు. మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి అని అన్నారు. పేదరికం నిర్ములన కావాలంటే.. విద్యా విధానంలో సమునమార్పులూ తీసుకుని రావాలి అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
Also Read : Spider Nesting Inside Ear: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చూసి షాకైన డాక్టర్లు..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
అందరికీ విద్యను అందించాలి.. దేశంలో పేదరిక నిర్ములన కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విధానం అమలు చేస్తోంది అని ఆయన సూచించారు. 2030 నాటికి దేశంలోనూతన విద్యా విధానం అమలు చేయాలనేది ప్రధానమంత్రి మోడీ లక్ష్యం అని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. హర్యానా రాష్ట్రంలో 2025 నాటికి నూతన విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
Also Read : Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..
భారత దేశంలో పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ నూతన విద్యా విధానం అమలు చేయాలని వెల్లడించారు. దేశంలో నిరక్షరాస్యత, పేదరికం లేకుండా చేసేందుకు ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో విద్యావిధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాతో పాటు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!