Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cec

Cec News

    • Karnataka Election Schedule: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా..  పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..
      #Top Story

      Karnataka Election Schedule: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

      కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
    • Remote Voting: ఈసీ కొత్త విధానం.. సొంతూళ్ళకు వెళ్ళకుండానే రిమోట్ ఓటింగ్
      #జాతీయం

      Remote Voting: ఈసీ కొత్త విధానం.. సొంతూళ్ళకు వెళ్ళకుండానే రిమోట్ ఓటింగ్

      Election commision New concept Remote Voting
    • CEC on Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ.. ఆధారాలు లేవు..!
      #తెలంగాణ

      CEC on Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ.. ఆధారాలు లేవు..!

      రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని.. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది ఎన్నికల కమిషన్..
    • Bow and Arrow Symbol: ఉద్ధవ్‌-షిండే వర్గాలకు ఈసీ షాక్‌.. శివసేన ‘విల్లు బాణం’ గుర్తు ఫ్రీజ్
      #జాతీయం

      Bow and Arrow Symbol: ఉద్ధవ్‌-షిండే వర్గాలకు ఈసీ షాక్‌.. శివసేన ‘విల్లు బాణం’ గుర్తు ఫ్రీజ్

      మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన "విల్లు - బాణం"ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
    • Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం
      #జాతీయం

      Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం

      భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ను నియమించారు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర  పదవి కాలం నేటితో ముగుస్తుండటంతో కొత్త నియామకం చేపట్టారు. మే 15 నుంచి రాజీవ్ కుమార్ నియామకం అమలులోకి రానుంది. ముగ్గురు సభ్యులు ఉండే పోల్ ప్యానెల్ లో సుశీల్ చంద్ర…
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. రోడ్ షోల‌పై నిషేధం కొన‌సాగింపు
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. రోడ్ షోల‌పై నిషేధం కొన‌సాగింపు

      ఓవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్నా.. మ‌రోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. అన్ని పార్టీలో ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ప్ర‌చారం, ర్యాలీలు, బ‌హిరంగ‌స‌భ‌లు ఇలా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌పై ఆంక్ష‌లు విధించింది ఎన్నిక‌ల సంఘం.. పోలింగ్ స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇవాళ మ‌రోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపై స‌మీక్ష నిర్వ‌హించింది. రోడ్ షోలపై నిషేధాన్ని కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. Read Also: ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది.  తక్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఐదు రాష్ట్రాల్లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలియ‌జేసింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన యూపీలో తొలిద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీఈసీ తెలిపింది.  తొలిద‌శ పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 10న జ‌రుగుతుంది.  యూపీలో ఫిబ్ర‌వ‌రి 10, 14,23,27, మార్చి 3,7  వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్రవ‌రి 14 వ…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు:  ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వ్య‌యం పెంపుకు సీఈసీ గ్రీన్ సిగ్న‌ల్‌…
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వ్య‌యం పెంపుకు సీఈసీ గ్రీన్ సిగ్న‌ల్‌…

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది.  త‌క్ష‌ణమే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు ప్ర‌క‌టించింది.  క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  నేర చ‌రిత్ర క‌లిగిన అభ్య‌ర్థుల‌కు టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అనే దానిపై రాజ‌కీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాల‌ని సీఈసీ తెలియ‌జేసింది.  క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యాన్ని గంట పెంచుతున్న‌ట్టు తెలియ‌జేసింది.  కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగిన ఓట‌ర్లు పోస్ట‌ల్ బ్యాలెట్…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు:  కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం

      ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌నా కాలం ముగియ‌నుండ‌గా, మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాల పాల‌నా కాలం ముగియ‌నున్న‌ది.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్న‌ది.   Read:…
    • వైసీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి..!
      #ఆంధ్రప్రదేశ్

      వైసీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి..!

      ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్‌ పెంచుతోంది… ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది…
    ←1…4567→

తాజావార్తలు

  • April 2026 Changes: LPG, ATM నుంచి పాన్‌ వరకు.. ఏప్రిల్‌ 1 నుంచి 5 ప్రధాన మార్పులు.. జేబుకు చిల్లే..!

  • Vijay Mallya: “నాడు రూ. 450 కోట్లకు కొంటే నవ్వారు.. నేడు గర్వంగా ఉంది!”.. RCB అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్!

  • Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!

  • Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

  • Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions